- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో నేడు పెను ప్రమాదం తప్పింది. ఉదయం ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే యార్డులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫైర్ స్టేషన్ కు సమాచారమందించారు. విషయం తెలుసున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా కొంత ఆస్థినష్టం వాటిల్లినట్లు తెలిసింది. అయితే ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
Next Story