భివాండిలో వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు..!

by  |
భివాండిలో వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు..!
X

దిశ, వెబ్‎డెస్క్: మహారాష్ట్రలోని భివాండిలో వేర్వేరు చోట్ల రెండు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. డీఎస్ టెక్స్‎టైల్ గోడౌన్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు వార్పైన్ ఫ్యాక్టరీలో సైతం మంటలు చెలరేగాయి. ఘటనాస్థలాలకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story