- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: వనపర్తి జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ లిక్కర్ ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బాయిలర్లో అధిక వేడి కారణంగా పైపులు పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. మిగిలిన నలుగురిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story