కోల్‎కతాలో అగ్నిప్రమాదం

by  |
కోల్‎కతాలో అగ్నిప్రమాదం
X

దిశ,వెబ్‎డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‎కతాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఐదంస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12ఏళ్ల బాలుడు, ఓ వృద్ధురాలు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed