- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈ సమయంలో మార్కెట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. మార్కెట్లో పర్నీచర్ ఎక్కవగా ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story