పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

by  |
పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం
X

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ మండలంలోని పైడిపల్లి పత్తి మిల్లులో మంటలు చెలరేగాయి. దీంతో మిల్లులో ఉన్న పత్తి అగ్నికి ఆహుతైంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్‌ సహాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story