కొనుగోలు కేంద్రంలో మంటలు.. బూడిదైన ధాన్యం

by Chintha Aamani |   (  Updated:2021-05-26 08:09:27  IST  )

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: వరికొయ్యకు నిప్పు పెట్టడంతో అది కాస్త కోనుగోలు కేంద్రంకు వ్యాపించి ధాన్యం తగులబడింది. ఈ ప్రమాదంలో సుమారు 80 క్వింటాళ్ల వరిధాన్యం అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మగ్ధుంపూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రంలో జరిగింది. బుధవారం కొందరు రైతులు వరి నూర్పిడిలో మిగిలిన వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చిన జరగాల్సిన [&hellip;]</p>

కొనుగోలు కేంద్రంలో మంటలు.. బూడిదైన ధాన్యం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వరికొయ్యకు నిప్పు పెట్టడంతో అది కాస్త కోనుగోలు కేంద్రంకు వ్యాపించి ధాన్యం తగులబడింది. ఈ ప్రమాదంలో సుమారు 80 క్వింటాళ్ల వరిధాన్యం అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మగ్ధుంపూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రంలో జరిగింది. బుధవారం కొందరు రైతులు వరి నూర్పిడిలో మిగిలిన వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చిన జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రైతులు వాపోయారు.

Next Story