- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: మాస్కులు లేకుండా ఎవరైనా బయట తిరిగితే జరిమానా విధిస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమను తాము కాపాడుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Tags: Medak, Sangareddy collector, M.Hanumantha Rao
Next Story