- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తబ్లిగ్ జమాత్ సభ్యులపై నమోదైన కేసులకు సంబంధించి 6 ఛార్జ్ షీట్లను కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. అయితే, కరోనా నిబంధనలు ఉల్లంఘించి మర్కాజ్ లో ప్రార్థనలకు వీరు హాజరయ్యారు. వీసా నిబంధనలకు విరుద్ధంగా మత ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విదేశీయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ మల్లేపల్లి, బంజారాహిల్స్, ఫలక్ నుమా, ఆసీఫ్ నగర్, హబీబ్ నగర్ లో పీఎస్ లలో వీరిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే, తమ నమోదైన కేసులు కొట్టివేయాలంటూ వీరు హైకోర్టును ఆశ్రయించారు.
Next Story