మత్తులో దాడి.. తల్లి మృతి

by  |

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి మృతిచెందగా, తండ్రి తీవ్రగాయాలపాలయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

tags: father died, son attack, ap, kurnool, yemmiganur,


Next Story