కారులోనే తండ్రీకూతురు మృతి

by  |
కారులోనే తండ్రీకూతురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : నల్లగొండ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతురు అక్కడికక్కడే మృతిచెందారు. చింతపల్లి మండలం హోమంతాల పల్లికి చెందిన రమేష్ (30), అక్షర(2) కారులో వెళ్తుండగా.. కుర్మేట్ గేట్ సమీపంలోకి రాగానే ఎదరుగా వచ్చిన జేసీబీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న తండ్రీకూతురుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న చింతపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed