- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో రోజురోజుకూ మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంత దారుణంగా సమాజం తురవుతుందంటే సాక్షాత్తు కన్న తండ్రే కూతురిపై అత్యాచారం చేసే దౌర్భాగ్యపు పరిస్థితులను నేడు మనం చూస్తున్నాం. వావి వరుసలు లేకుండా క్రూర మృగాళ్లా తయారై మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. సోన్ మండలం గాంధీనగర్ ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో భయపడ్డ నిందితుడు పరుగులు తీశాడు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు బాలికను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story