- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఎంతో సంతోషంగా ఉదయాన్నే పనినిమిత్తం బయటకు వెళ్లిన తండ్రి కొడుకులను మృత్యువు వెంటాడింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో చోటు చేుకుంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బాలయ్య గౌడ్(65), శివకుమార్ (32) గా గుర్తించారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story