- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హై కోర్టు అడ్వకేట్లు వామన్ రావు, నాగమణిల హత్య కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ప్రతిపాదనలు పంపించింది. శుక్రవారం ఈ మేరకు హైకోర్టు రిజిస్టారర్కు లేఖను రాసింది. కరీంనగర్ జిల్లాలో సెషన్స్ కోర్టులో ఈ కేసును ప్రత్యేకంగా విచారించేందుకు ఏర్పాటు చేయాలని కోరింది. డీజీపీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని విన్నవించింది.
Next Story