- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో వ్యవసాయ అధికారులకు మంగళవారం అన్నదాతలు షాక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట వేయొద్దని స్పష్టం చేయడంతో అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడానికి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో గ్రామ రైతులందరూ ఒక్కసారిగా కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులను అడ్డుకొని వరి పంటలు వేస్తామని రైతులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Next Story