బ్యారేజీలో చిక్కుకున్న రైతులు..

by  |
బ్యారేజీలో చిక్కుకున్న రైతులు..
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ బ్యారేజీలో ఇద్దరు కౌలు రైతులు చిక్కుకున్నారు. పంట కాపలాకు వెళ్లిన మల్లయ్య, తిరుపతి అనే రైతులు అనుకోకుండా వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed