ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..

by  |
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
X

దిశ, పెన్ పహాడ్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని యం.పీ.పీ నెమ్మాది బిక్షం అన్నారు. శుక్రవారం పెన్ పహాడ్ మండల పరిధిలోని భక్తలపురం, గాజుల మొల్కాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతన్నలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దన్నారు. అలాగే వానాకాలంలో పండించిన వరి పంటను ప్రభుత్వంమే కొంటుందని భరోసా కల్పించారు.

యాసంగి పంటలకు సంబందించి రైతులకు యం.పీ.పీ నెమ్మది బిక్షం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌యస్ పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్ గారు, PACS చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, నాతాల జానకిరామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బండి ధనమ్మ రామకృష్ణారెడ్డి,బండి నర్సిరెడ్డి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed