రైతులు రాస్తారోకో.. కారణం ఇదే

by  |
రైతులు రాస్తారోకో.. కారణం ఇదే
X

దిశ, ఆదిలాబాద్: నాలుగైదు రోజులుగా బ్యాంకు చుట్టు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. ఇచ్చోడ మండలం సిరిచల్మలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్బీఐ బ్యాంకులో రుణాలను రీ షెడ్యూల్ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అయితే బ్యాంకుకు ఇంటర్ నెట్ కనెక్టివిటీ లేకపోవటంతోనే ఆలస్యం అవుతుందని అధికారులు వివరణ ఇచ్చారు.

Next Story

Most Viewed