- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: రైతులు పండించిన పంటలను అకారణంగా రైస్ మిల్లర్లు వెనక్కి పంపిస్తున్నారని నీలా గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నీలా గ్రామంలో రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, వెనక్కి పంపిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండలంలోని అన్ని గ్రామాల రైతులతో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో రైతులతోపాటు మునిర్ ఖాన్, శ్రీకాంత్, అబ్బోల్ల, లవోల్ల గంగాధర్, నశీర్, వీరేశ్, శ్యామ్, రాజు పాల్గొన్నారు.
Next Story