- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సంగారెడ్డి: ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన తమ భూములను సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నారాయణఖేడ్ ఆర్డీవో కార్యాలయం ముందు కల్హేర్ మండలం నాగ్ధర్ గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. అదేవిధంగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు అందించాలని, పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు.
Next Story