- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి కొనుగోలు వివాదాస్పదంగా మారి జెండా పాటను రైతులు అడ్డుకున్నారు. ముందుగా జెండా పాట రూ.16500 అనడంతో సమస్య మొదలైంది. సోమవారం రూ.19000 నుండి 19500 వరకు కొనుగోలు చేసి ఈరోజు(మంగళవారం) రేటు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే మార్కెట్లోకి ప్రవేశించి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చేస్తున్నారు.
Next Story