- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నిద్రాహారాలు మాని ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న పోరాటం అభినందనీయమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్ది అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉన్న శ్రద్ద బీజేపీకి రైతుల పోరాటలపై లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్లో విశ్వసనీయతను కోల్పోయాయని పేర్కొన్నారు. అంబానీ, అదానీల కోసమే కొత్త చట్టాలు తెచ్చారని అన్నారు. ఈ నెల 8న తల పెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త బంద్లో ప్రత్యక్షంగా పాల్గొవాలని సూచించారు.
Next Story