- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు అలసత్వం కొనుగోళ్లు చేపట్టడం లేదని ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. వానాకాలం పంటలు వేసుకునే సమయం వచ్చినా కొనుగోళ్లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Next Story