- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో ఓ రైతు పంట పండింది. తన పొలాన్ని గుంటకతో దున్నుతుండగా ఓ మెరుపు మెరిసింది. తీరా అది ఏందని చూడగా వజ్రం అని తెలియడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. ఈ ఘటన గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ రైతు వజ్రాన్ని మిత్రుల సహాయంతో కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించే ప్రయత్నం చేశారు. అయితే బేరం బెడిసికొట్టడంతో దానిని గుత్తి ఆర్ఎస్లోని ఓ వ్యాపారికి 30 లక్షల రూపాయలకు విక్రయించారు. వ్యాపారితో మధ్యవర్తులు కుమ్మకై రైతును మోసం చేశారన్న గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి.
Next Story