- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోళ్లపూర్ గ్రామంలో కరెంట్ షాక్తో ఓ రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ (40) అనే రైతు.. పొలానికి నీరు పెట్టడానికి మోటర్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Tags: current shock, former death, medak, ts news
Next Story