- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కోరుకుంటోంది. అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు అమితాబ్ కు, ఆయన కుమారుడు అభిషేక్ కు కరోనా సోకడం బాధాకరం.. వీరు త్వరగా కోరుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా, అమితాబ్ కు, ఆయన కుమారుడికి కరోనా సోకినట్లు వారే ట్విట్టర్ లో తెలిపారు. ప్రస్తుతం వారు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అమితాబ్ భార్యా జయా బచ్చన్, అభిషేక్ భార్య ఐశ్వర్యరాయ్ లు ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే వారికి టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన విషయం కొంత ఊరటనిచ్చే అంశం.
Next Story