- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ నాగర్ కర్నూల్: నానాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రముఖ మెజీషియన్ రాములు కారోనా బారిన పడి బుధవారం మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన టి.రాములు హైదరాబాద్లో స్థిరపడి ప్రముఖులతో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇటీవల స్వగ్రామానికి చేరుకున్నాడు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో జిల్లా ఆసుపత్రికి బంధువులు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసబ్యులు తెలిపారు.
Next Story