- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహదేవ్పూర్ : ఆరోగ్యం బాగాలేని వృద్ధురాలికి బలవంతంగా కరోనా వ్యాక్సిన్ వేయడంతో అస్వస్తతకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం ఎడపల్లి గ్రామంలో జరిగింది. కరోనా వ్యాక్సిన్ను పకడ్బందీగా పంపిణీ చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అందులో భాగంగానే నాలుగు రోజుల క్రితం మహదేవ్పూర్ మండలంలోని ఎడపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఈ క్రమంలో రాపెళ్లి సరోజన తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెబుతున్నా.. వినకుండా వైద్య సిబ్బంది బలవంతంగా వ్యాక్సిన్ వేశారని ఆమె కుటుంబీకులు తెలిపారు. టీకా వేసిన నాలుగు రోజులు కాకముందే వృద్ధురాలు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైద్యాధికారులు స్పందించాల్సి ఉంది.
- Tags
- Mahadevpur
Next Story