- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించేందుకు ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకంను దరఖాస్తు గడువును తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జూన్ 18 వరకు పెంచింది. ఈ నెల 28వ తేదీ చివరి తేదీ కాగా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, విదేశీ యూనివర్సిటీల నుంచి ఐ-20 లెటర్లు తీసుకోవడంలో ఆలస్యమవుతున్నందని తెలిపారు.
అర్హత కలిగి దరఖాస్తు చేసుకోని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పెంచినట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అడ్మినిస్ట్రేటర్ కె. చంద్రమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెబ్ సైట్ WWW.brahminparishad.telangana.gov.in దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
Next Story