టపాసుల కర్మాగారంలో భారీ పేలుడు

by  |
Fire Accident in kukatpally
X

దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై విరుధునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. శివకాశీలోని టపాసుల తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు దాటికి భవనంపై కప్పు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరికొందరూ తీవ్రంగా గాయపడ్డారు. అలానే దగ్గరిలోని ఐదు ఇళ్లులు ధ్వంసమైనవి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలానే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed