- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోతే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ దాటక పోవడం దారుణమని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వర్షాలతో ఎంతమంది చనిపోయారో ఇప్పటి దాకా ఎలాంటి సైంటిఫిక్ సర్వే చేయలేదని ఆయన అన్నారు. వర్షం కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ లో సీఎం సాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సాయం కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అందుతోందని అన్నారు. వాస్తవంగా నష్టపోయిన వారికి ఈ సాయం అందడం లేదని ఆయన అన్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలనీ ఆయన కోరారు.
Next Story