- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనంగా మారుతోంది. అదే సమయంలో పార్టీకి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్, బీజేపీలో చేరేందుకు రెడి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపిన శ్రీశైలం గౌడ్.. ఢిల్లీకి బయలు దేరారు. కాంగ్రెస్ ను వీడిన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం గౌడ్ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Next Story