ఆ విషయం మరోసారి రుజువైంది..

by  |
ఆ విషయం మరోసారి రుజువైంది..
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ టీడీపీ నూతన కమిటీకి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభినందనలు తెలిపారు. టీడీపీ బలహీన వర్గాల పార్టీ అని మరోసారి రుజువైందనీ ఆయన అన్నారు. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీలకే 61 శాతం పదవులు ఇవ్వడం సంతోషకరంగా ఉందని అన్నారు. వైసీపీ కుంభకోణాలు, దౌర్జన్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. వైసీపీ బాధిత ప్రజానీకానికి అండగా నిలవాలని అన్నారు. రైతు, పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని అన్నారు.

Next Story