- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం వీవీ ప్యాట్ల తరలింపులో గందరగోళం జరిగిందని, దానికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అగ్ర నేతలు ఆదివారం ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఈవీఎంల విషయంపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్వోలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపుపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో సీఈవో రేపు సమావేశం కానున్నారు.
Next Story