- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జమ్మికుంట: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ మండలం సిర్శపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను గురువారం పరిశీలించిన ఈటల.. సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉపఎన్నికలో తాను గెలిస్తే సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా.. మోచేతికి బెల్లం పెట్టి అరచేతిని నాకించే విధంగా ముఖ్యమంత్రి తీరు ఉందంటూ విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన మాటలకు, చేతలకు పొంతన ఉండదని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.
Next Story