- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్కు రావడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఘనస్వాగతం పలికారు.
అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చౌరస్తాలో సుమారు ఐదు వేల పైచిలుకు అభిమానులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో హుజురాబాద్ పట్టణం జనంతో కిక్కిరిసిపోయింది.
Next Story