- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్న వారిపై జరిమానాలు విధించి, కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఆయన పరకాల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా అధికారులకు పై ఆదేశాలు జారీ చేశారు.
Tags: Errabelli, dayakar rao, parakala, vegetabel market, higher prices, corona, virus,
Next Story