- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. తమిళనాడులో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకు వచ్చే వారికి ఈపాస్ తప్పనిసరి అని ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యంగా కేరళ నుండి తమిళనాడుకు వచ్చే వారికి ఈపాస్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడుకు పక్కనే ఉన్న పుదుచ్చేరి, ఆంధ్ర, కర్నాటక నుండి వచ్చే వారికి ఈపాస్ నుండి మినహాయింపు ఇచ్చింది.
Next Story