సర్కార్ కీలక నిర్ణయం.. ఈపాస్ తప్పనిసరి

by  |
సర్కార్ కీలక నిర్ణయం.. ఈపాస్ తప్పనిసరి
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. తమిళనాడులో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకు వచ్చే వారికి ఈపాస్ తప్పనిసరి అని ఓ ప్రకటనలో తెలిపింది.

ముఖ్యంగా కేరళ నుండి తమిళనాడుకు వచ్చే వారికి ఈపాస్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడుకు పక్కనే ఉన్న పుదుచ్చేరి, ఆంధ్ర, కర్నాటక నుండి వచ్చే వారికి ఈపాస్ నుండి మినహాయింపు ఇచ్చింది.

Next Story

Most Viewed