దంతెవాడలో పేలిన మందు పాతర..

by  |
దంతెవాడలో పేలిన మందు పాతర..
X

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇదే సమయయంలో మావోయిస్టులు పోలీసు బలగాలపై మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. చికిత్స కోసం జవాన్లను ఆసపత్రికి తరలించారు.

Next Story

Most Viewed