- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మరోసారి కాల్పుల మోత కలకలం రేపుతోంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఘటనా స్థలిలో పేలుడు పదార్థాలు, నిత్యావసరాల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా మరికొంతమంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Next Story