- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జమ్మూకాశ్మీర్ శ్రీనగర్లోని రాంబాగ్ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రాంబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరపారు. దీంతో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ విదేశీ ఉగ్రవాది, మరో స్థానిక ఉగ్రవాది హతమయ్యారు.
Next Story