- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం: దంతేవాడ జిల్లా పల్లి – బార్సూర్ రహదారిలోని ఘోటియా అడవి ప్రాంతంలో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. నక్సల్స్ కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఇదే క్రమంలో నక్సల్స్ ఎదురుపడి కాల్పులు జరపగా.. పోలీసులు కూడా ఎదురుదాడి చేశారు. దీంతో నక్సలైట్లు దట్టమైన అడవి, కొండవైపు పారిపోయారు. అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు మూడు ఐఈడీలు, రెండ్ పిట్స్ , నక్సల్స్ సాహిత్యం, రోజువారి వినియోగ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
Next Story