- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా నేపథ్యంలో తమ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం ప్రకటించిన HCL సంస్థ తాజాగా ఓ ప్రకటన చేసింది. తమ ఉద్యోగులు వారంలో ఒక్కరోజు అయినా ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశించింది. ఈ విధానం డిసెంబర్ నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం 5 నుంచి 6 శాతం సిబ్బందితో ఆఫీసులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ..డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 20 శాతానికి పెంచనున్నట్లు తెలిపింది. ఐదేండ్ల లోపు పిల్లలు ఉన్న ఉద్యోగులు, 50 ఏళ్ల పైబడిన తల్లిదండ్రులను చూసుకునే వారు మాత్రం ఇంటి నుంచి పనిచేసుకోవచ్చునని స్పష్టంచేసింది.
Next Story