- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిపాల, బంగారుపాళెం మండల పరిధిలోని గ్రామాల్లోని పంటలను 14 ఏనుగులతో కూడిన గుంపు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ఆయా గ్రామల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో అరటి, చెరకు, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అటవీ అధికారులు ఇప్పటికైనా స్పంధించి ఏనుగుల బెడద లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
Next Story