జూ పార్కులో రెండు జంతువులు మృతి

by  |
జూ పార్కులో రెండు జంతువులు మృతి
X

దిశ, చార్మినార్: నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న 83 సంవత్సరాల రాణి అనే ఆడ ఆసియా ఏనుగు, అయ్యప్ప(21) అనే చిరుత పులి మృతిచెందింది. వయసు పై బడడంతోనే ఈ రెండు జంతువులు మృతి చెందినట్లు జూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం వృద్ధాప్యం పైబడడం కారణంగానే ఏనుగులోని అవయవాలు దెబ్బతిని మృతి చెందిందని జూ అధికారులు ధృవీకరించారు.

Next Story

Most Viewed