- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఆదివారం ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కొన్ని ట్రాన్స్ ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణం ఎంటనే కోణంలో విచారిస్తున్నట్టు తెలిపారు.
Next Story