- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మరో 10 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించబోమని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.
సోమవారం హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్పై నేతల తిరుగుబాటు మొదలవుతుందని పేర్కొన్నారు. వ్యతిరేకత పెరుగకముందే 2022 ఆగస్టులో గుజరాత్తో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరుపుతారని జోస్యం చెప్పారు.
Next Story