- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్ సిటీ: 2018 ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడని, అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్పై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. పీఎస్ లిమిట్స్లోని హుస్సేనిపుర పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారని, ఎన్నికల ప్రశాంతతను దెబ్బతీశారని, గలాటాకు కారణమై స్థానికులకు ఇబ్బంది కలుగజేశాడని, 66/2020 ద్వారా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎలాంటి సాక్ష్యాలు లేనందున మంత్రి గంగులపై కేసును కొట్టివేసింది.
Next Story