గంగానదిలో పడవ బోల్తా..

by  |
గంగానదిలో పడవ బోల్తా..
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్లో ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగానదిలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.ఈ ఘటనలో ఎనిమిది మంది గల్లంతయ్యారు.మాల్దా అనే ప్రాంతం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.


Next Story

Most Viewed