- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వేలేరు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీవో ఆఫీస్లో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న యాదిగిరి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఎన్ఆర్ ఈజీఎస్ కింద నువ్వుల పంట మెయింటినెన్స్ బిల్లు కోసం రైతు మజ్జిగ లింగయ్యను రూ. 15 వేలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో రైతు యాదగిరి వద్ద నుంచి రూ.15వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
Next Story